సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తామన్నారు. క్యాడర్ కోరితే తన భార్య నిర్మలను బరిలోకి...
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది....
కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథ గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్యం మరింత...
బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్పై విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ గెలుపొందారు....
జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ముక్త్ బీజేపీ నినాదంతో జాతీయరాజకీయాల్లో వెళతామని, ప్రజలుదీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని బహిరంగ సభ వేదికగా...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడమే టార్గెట్ గా ఆయన చేసిన ప్రకటనలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500...
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్ కు వచ్చిన షేక్ హసీనా కు ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...