Flash: కర్ణాటక మంత్రి కన్నుమూత

0
42

కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్‌ విశ్వనాథ గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందారు.