రాజకీయం

బీహార్ సీఎంకు షాక్..బీజేపీలోకి జేడీయూ ఎమ్మెల్యేలు

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాక్ తగిలింది. మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్‌ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న...

ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్ఆర్టీసీ

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా...

TSRTC మరో ఆఫర్..ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ - బెంగ‌ళూరు వెళ్లే గ‌రుడ‌, రాజ‌ధాని స‌ర్వీసుల ఛార్జీల‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు త‌గ్గిస్తూ...
- Advertisement -

నాలెడ్జ్ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్

తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ నాలెడ్జ్ కేంద్రాన్ని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సందర్శించారు. మసబ్ ట్యాంక్ తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఉన్న...

Flash News: మంత్రి విశ్వరూప్‌ కు అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అంబేద్కర్‌ జిల్లా అమలాపురం పర్యటనలో ఉండగా.. విశ్వరూప్‌‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు,...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు..అందుకే కలెక్టరేట్ నిర్మాణం ఆలస్యం అంటూ..

నల్గొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేట కలెక్టరేట్‌ను సందర్శించిన అనంతరం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం హుజూర్‌నగర్‌...
- Advertisement -

స‌ర్పంచ్ సీట్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌..ఫొటోల‌కు ఫోజులు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో పలు పనులను ప్రారంభించారు. వేముల మండ‌లం వేల్పుల గ్రామంలో నూత‌నంగా...

పన్నీరు సెల్వంకు భారీ షాక్..అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే..

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సవాల్‌ చేస్తూ పన్నీర్‌సెల్వం...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...