వందే భారత్ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్ రన్ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్పూర్ రోడ్ స్టేషన్వరకు...
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎవరి అమ్మ గొప్ప,...
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లలిత్తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి...
అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ ' అనే సంస్థ అధిక ప్రజామోదం ఉన్న నేత ఎవరో స్పష్టం చేసింది. ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన...
మొన్న అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిన విషయమే. ఇక తాజాగా ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ నేడు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో జరగనుంది. ఈ సమావేశానికి...
తెలంగాణలో వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా, కేవలం...
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ లో యధాతథంగా జరగనుంది. బీజేపీ సభ నిర్వహణకు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు...
భారత్ లో ఫేక్ యూనివర్సిటీల లిస్టును యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. ఇందులో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యూనివర్సిటీ కూడా ఉండడం గమనార్హం. యూజీసీ తెలిపిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...