తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకులాలతో పాటు 15 బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్…ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి మూడో...
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్పై కేసులు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి గురువారం...
డీఆర్డీఓ కొత్త ఛైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన.. డీఆర్డీఓ ఛైర్మన్గానూ వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ...
హైదరాబాద్ జర్నలిస్టులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు వారికి తీపికబురు అందించారు. ఇళ్ల...
వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్న క్యాంటీన్ దగ్గర ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. మరోవైపు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఉన్న ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు....
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు రాజకీయంగా షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది....
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో సీఎం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...