జపాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని షింజో అబే పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మరణించిన రెండు రోజులకే జరిగిన ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)-కొమైటో కూటమి క్లీన్ స్వీప్...
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు. కాగా ఇప్పటికే 3 రోజులు విద్యాసంస్థలు మూసివేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా...
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న ప్రెస్ మీట్ లో స్వయంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సవాళ్లు...
ఏపీ: ఆత్మకూరు వైసిపి ఎమ్మెల్యేగా మేకపాటి విక్రం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో మేకపాటి విక్రం రెడ్డితో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి.. వైసీపీ ఎమ్మెల్యేలు,...
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నుండు కుండలా మారాయి. రాబోయే 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ...
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇప్పటికే అన్ని రకాల విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
గోవా కాంగ్రెస్ లో కల్లోలం మొదలయింది. హస్తం పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంకు పలువురు ఎమ్మెల్యేలు గౌర్హాజరవడం...
బీజేపీ అంటే ఏక్ నాథ్ షిండేలా తయారీ సంస్థనా అని కేసీఆర్ మండిపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టి చెప్పింది ఏమీ లేదని, ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదు అంటూ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...