హిమాచల్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 7 గంటలకు గన్నవరం...
కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు ఖరారు చేయడం ఆ పార్టీకి కష్టంగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తి కనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు...
మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలో కేసీఆర్ మునుగోడు సమస్యలను, నిరుద్యోగంపై మాట్లాడకుండా ప్రజలను వంచించే ప్రయత్నం...
కేంద్ర హోంమంత్రి అమిత్షా నేడు తెలంగాణ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ లంచ్మీట్ కాబోతున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు...
ఏపీ టెట్, RRB పరీక్ష రాసే అభ్యర్థులకు అలెర్ట్, నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పలు MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలతో ఈ నిర్ణయం...
సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ''నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు...
హైదరాబాద్ కు మరో మణిహారంగా పిలబడే రీజనల్ రింగ్ రోడ్ (RRR) కు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కు అవతల 334 కిలోమీటర్ల పొడవునా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...