రాజకీయం

ఛత్తీస్‌‌గఢ్ వినూత్న పథకానికి అనూహ్య స్పందన..గోమూత్రం, పేడ కొంటున్న ప్రభుత్వం

ఛత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. 2020 జూలై 20న గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. హరేలీ పండగ సందర్భంగా ఈ పథకాన్ని...

ఆగని వలసల పర్వం..కాంగ్రెస్ లోకి కత్తి కార్తీక గౌడ్

తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్...

ఎర్రబంగారం..చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు ధర

రైతులకు శుభవార్త. నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఎర్రబంగారం మెరిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి క్వింటాకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏసీ రకం మిర్చిని...
- Advertisement -

Breaking: డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి...

జడ్పీ ఛైర్‌పర్సన్‌ కు చుక్కెదురు..ఎన్నిక చెల్లదన్న కోర్టు!

తెలంగాణ: నాగర్‌కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మావతికి కోర్టులో షాక్ తగిలింది. తెలకాపల్లి జడ్పీటీసీగా పద్మావతి ఎన్నిక చెల్లదని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. పద్మావతికి ముగ్గురు సంతానం...

అవన్నీ తప్పుడు సర్వేలు..తెలంగాణలో అధికారం హస్తం పార్టీదే: కోమటిరెడ్డి

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా..కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని అన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే...
- Advertisement -

Breaking: ఏపీలో బార్ లైసెన్సుల నోటిఫికేషన్

ఏపీలో బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్బంగా..అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ..ఇ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ లో వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, మొత్తం...

ఫ్లాష్: హైదరాబాద్ లో భారీగా సీఐల బదిలీ

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఒకేసారి 69 మంది సీఐల‌ను బ‌దిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఉన్న...

Latest news

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా వరంగల్ నగర...

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...