తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కాగా గతకొద్దిరోజులుగా తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. వరుస చేరికలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బలపడగా అధికార తెరాస...
ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన వలసల పర్వం తాజాగా ఏపీకి చేరింది. ప్రముఖ సినీ నటుడు పృథ్వి రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసిన ఆయన జనసేనలో...
ఉత్తర్ప్రదేశ్ లోని అమ్రోహ్ జిల్లాలో విషాహారం తిని 60 ఆవులు మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక...
నిన్న కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. బండి సంజయ్ తో ఢిల్లీకి పయనమవ్వడంతో ఆయన బీజేపీలో చేరే అవకాశం...
టీచర్లకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం వెయ్యి వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనితో వారికి ప్రమోషన్లు...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామారావు ఈరోజు ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై పలువురు నెటిజన్లు అడిగిన...
మాజీ సీఎం, దివంగత నటుడు NTR చిన్నకూతురు ఉమామహేశ్వరి 4 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కంఠమనేని ఉమా మహేశ్వరి పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా...
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు అధికారులతో సమావేశమైన సీఎం జగన కీలక ప్రకటన చేశారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...