నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించింది. అయితే ఈ విచారణ పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పెద్ద...
ఏపీ: పశ్చిమ గోదావరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. తెదేపా నేతలు ప్రయాణిస్తున్న పడవలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో గోదావరిలో దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే...
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని ప్రకటన చేసింది. 2016, 2018లో సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించింది. 2 గంటల పాటు జరిగిన ఈ విచారణలో మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన...
ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక ,...
రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 11 గంటలకు మొదలైంది. తాజాగా ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు.
ఈ ఓట్ల...
ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణలో త్వరలో మహారాష్ట్ర రాజకీయాలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ కు ఛాలెంజ్...
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు తెలిపారు.
ఈ సందర్బంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...