తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్...
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పయివరకు నవరత్నాల్లో భాగంగా అర్హులైన వారందరికీ పథకాల ద్వారా లబ్ది పొందారు. కానీ కొంతమంది వివిధ కారణాల చేత వీటిని పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో...
ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని, అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పవన్...
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థి ఖరారు చేశారు. రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఆయన...
సీఎం కేసీఆర్ ఏటూరునాగారం చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రి సత్యవతి, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ రామన్నగూడెం దగ్గర గోదావరికి శాంతి పూజలు చేయనున్నారు. అలాగే వరద...
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన భారీ వర్షాల వెనుక కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో లేహ్ లో, ఉత్తరాఖండ్...
సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి...
మార్కెట్ లో ఏ ఫోన్ రిలీజ్ అయినా..ఆఫ్ లైన్లో కంటే కూడా ఆన్ లైన్లో కొంత రాయితీతో మొబైళ్లను అందిస్తుంటాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ప్లిప్ కార్ట్....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...