విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు....
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడగా..తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో ఆయన హోం...
బంగారం కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 5శాతం పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.1310 పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 10...
తిరుమల వెళ్లాలనుకునే తెలంగాణ భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపికబురు చెప్పింది. తిరుమలకు వెళ్లే వారికి బస్ టికెట్తోపాటే దర్శనం టికెట్ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు టీటీడీతో...
మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత వివేక్ కు అవమానం జరిగింది. విమానాశ్రయం లోపలికి అనుమతి లేదంటూ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆయనను బయటకు పంపారు. జెపి నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి రాగ...
అమరావతి పరిధిలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. ఈ విధానాన్ని ప్రభుత్వం...
ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం తెలపడంతో పాటు నవంబర్లో మరోసారి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. గడిచిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...