కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని...
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పదవికి రాజీనామా చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, రేపు బలపరీక్షకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ,...
మజ్లిస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బిహార్లో ఆ పార్టీ తరఫున ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు...
ఎంపీ రఘురామరాజుపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా...
ఏపీ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది...
బ్రతకడానికి సౌదీకి వెళ్లిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రతుకు దెరువు కోసం వెళితే అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ మృతదేహం స్వగ్రామానికి చేరడానికి నానా తంటాలు పడుతున్నారు. తాజాగా సౌదీలో మృతి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...