ప్రచార కమిటీ చైర్మన్ అయినా మధు యాష్కీ గౌడ్ కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డాడు. తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మర్చి టీఆర్ఎస్ సర్కార్ రస్థులను కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఉమ్మడి రాష్ట్రంలో...
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు జీపును ఢీకొట్టడంతో బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఏడుగురు...
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డట్టు రణదీప్ సుర్జేవాలా వెల్లడించగా..ఆ వార్త మరవకముందే కాంగ్రెస్లో పార్టీలో మరొకరికి పాజిటివ్ గా తేలి పార్టీలో కరోనా కలకలం సృష్టిస్తుంది....
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డాడు. సీఎం కేసీఆర్ పై మరోసారి తిట్ల పురాణాన్ని గుప్పించాడు. గురువారం ఇంటి పార్టీ 5వ ఆవిర్భావ...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆమెకు స్వల్ప జ్వరం రావడంతో..కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలిందని తెలిపాడు. అంతేకాకుండా...
శ్రీమతి సోనియాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసుల పై ఎంపీ - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే...
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టిడిపి అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్యర్యానికి గురిచేసారు. ఆ పార్టీలో అతి కొద్దికాలంలోనే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...