దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు....
నెల్లూరు వైసిపి రాజకీయాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ రెండు మంత్రి పదవులు దక్కించుకున్న కానీ..అక్కడ ఎప్పటికి నేతల మధ్య విభేదాలు..ఆధిప్యత పోరులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బహిరంగ విమర్శల...
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చాడు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం మేరకు పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ పై కేసు నమోదు...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ..బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో విజయసాయికి తిట్ల పురాణాన్ని...
తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ యువనేత,ఆర్ఎస్ఎస్ కార్యకర్త సామినేని సాయిగణేష్ పోలీస్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల్లో పెళ్లిచేసుకొని ఆనందంగా ఉండాల్సినవాడు పోలీస్ వేధింపుల కారణంగా కానరాని...
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం నియమించిన దగ్గరి నుండి ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో శుభవార్తలు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకొచ్చాడు. రెండు రోజుల కిందట...
వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27నుండి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన అనంతరం..వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూనియర్ కళాశాలకు మాత్రం మే 25...
దళితుల అభ్యున్నతి కోసం కేసిఆర్ సర్కార్ దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఏ రంగాల్లో అయినా దళితులు కూడా ముందుడాలని అనేక వెసులుబాటులు కలిపిస్తున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...