ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడంతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి..ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో బుధవారం రాత్రి...
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై బుధవారం రాత్రి రాళ్ళ దాడి జరిగింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంటి ముందు నిలిపి ఉన్న కారు అద్దాలను...
తెలంగాణలో రైతులు చేమోటోడ్చి పండించిన ధాన్యాన్ని ఎల్లుండి నుండి కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు అధికారులచే చేయిస్తామని..కేవలం తెలంగాణ ప్రజల పండించిన ధాన్యాన్ని మాత్రమే...
దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా ఇంటి సభ్యులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు...
సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ది అంత అవినీతి పాలనని, సీఎం అరెస్ట్ కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము...
నేడు జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కేసీఆర్ యాసంగిలో పండిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం...
ప్రజలకు మరో శుభవార్త చెప్తూ మనముందుకు వచ్చింది జగన్ సర్కార్. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు తీపికబురు చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు...
రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేయడంతో మంగళవారం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో టోకెన్ల కోసం భక్తులు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో పలువురికి గాయాలు కూడా జరిగాయి. అయితే ఈ ఘటనపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...