రోజా 100 కి పైగా సినిమాలలో నటించి మనందరినీ ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా వ్యవరించి అందరిని నవ్వించేది. కానీ ప్రస్తుతం రోజా షాకింగ్ నిర్ణయం తీసుకొని..రోజా ఫాన్స్...
ఏపీ రాష్ట్రంలో నిన్న కొత్త కేబినేట్లో మొత్తం 25 మంది మంత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో నేడు నూతన మంత్రివర్గం కొలువుతీరనుంది. గతంలో మంత్రులుగా ఉన్న వారిలో 11...
ఏపీలో రేపే నూతన మంత్రివర్గం కొలువుతీరనుంది. కొత్తగా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది తెలుగుసుకునేందుకు అటు వైసిపి ఎమ్మెల్యేల, ఇతర రాజకీయ పక్షాలేే కాదు సామాన్యలు కూడా ఆసక్తికరంగా,ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయి..టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కోమటిరెడ్డి వెంకట్...
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
ఏపీ విద్యార్థుల ఎంసెట్ పరీక్ష నిర్వహణపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్ పరీక్షకు 25 శాతం వెయిటేజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎంసెట్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడిన తీరును తీవ్రంగా విమర్శించాడు లక్ష్మి నారాయణ సామాజిక ఉద్యమకారుడు. "వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు" అంటూ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...