టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక మాజీ ఎండీ సీఎల్ రాజంను రాజ్యసభకు పంపించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. త్వరలో పదవీకాలం పూర్తికానున్న లక్ష్మీకాంతరావు...
బల్కంపేట ఎల్లమ్మ బోనాలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుందని, అదే రోజు నుంచి ఎల్లమ్మ...
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మార్చి 1 నుండి 31వ తేదీ వరకు రాయితీ ఇచ్చింది సర్కార్. ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు, విశేష స్పందన...
రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్యా రేపటి నుండి అనగా 31 మార్చి నుండి,...
వడ్లు కొనకుండా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండించిన చివరి గింజకొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్...
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిపై దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలను, బారికేడ్లను ధ్వంసం చేశారు. అంతేకాదు కేజ్రీవాల్ ఇంటి...
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 3 శాతం డీఏ పెంచనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు డీఏ 34 శాతానికి...
ప్రజలకు ఏపీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీలో తాజాగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. 30 యూనిట్ల వరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...