యాదాద్రి పున: ప్రారంభం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈరోజు కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పున:ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభానికి సతీసమేతంగా...
రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్...
ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో సతమతవుతున్న ప్రయాణికులపై మరో భారాన్ని మోపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల బస్పాస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు...
సొంత ఇలాకాలో సిఎం కేసిఆర్ కు షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వెల్ టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఎమ్మెల్యే నర్సారెడ్డి...
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియటంతో ఇక, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు – ఆ వెంటనే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా...
ఏపీ సర్కార్ పై టీడీపీ సీనియర్ నేత యనమల సంచలన ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48...
తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 12న టెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే జూన్ 27న...
శ్రీరంగం శ్రీనివాసరావు కుమార్తె అయిన మాలకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీశ్రీ కుమార్తె నియమితులయ్యారు. 32 ఏళ్లుగా మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...