ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు విఫలం అయినట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య బెలారస్ లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. అయితే రెండు దేశాల...
కేసీఆర్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గించి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా.....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ...
హైదరాబాద్లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో పెరిగిపోతున్న ఆటోలు కూడా...
దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే...
ఏపీ: టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఆయన కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా...
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ..కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యలు...
యూపీ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా.. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో...
ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్(Gottipati Bharath).. తన సోదరి, దర్శి టీడీపీ...
దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు జరగకుండానే బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ(Surat Lok Sabha) స్థానం...
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్...
హైదరాబాద్(Hyderabad) పోలీసులు మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 23న గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ...
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results) విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్...