5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వాడీవేడి ఇంకా తగ్గలేదు. ఫలితాలు వచ్చిన ప్రతిపక్ష పార్టీలు గెలిచిన పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. మళ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానుంది. మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ కమిషనర్ రష్మీ శుక్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న...
రష్యా-యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను రష్యా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. కీవ్ ను కూడా కొద్ది గంటల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా...
తెలంగాణలో వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది....
ఏడాది పాటు మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 700 మందిని ప్రాణత్యాగాలు చేసి సాగించిన రైతాంగ ఉద్యమం ప్రభావం తాజాగా జరిగిన ఎన్నికలపైలేదని కొందరు వాదిస్తున్నారు.
ప్రజా ఉద్యమాల ప్రభావం ఎన్నికలపై ఎంతో...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..ఇప్పటికే సీఎం కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ కేసీఆర్ నిరుద్యోగులను అలర్ట్ చేశారు....
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 12,092 కరోనా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...