ఏపీ మందుబాబులకు సీఎం జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏపీలోని అన్ని హైవేల పక్కన మద్యం దొరకకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏకంగా 2588 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 446 ఏంటి సర్జన్ పోస్టులు కాగా 6 డిప్యూటీ డెంటల్...
పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో ఫిరోజ్పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని...
నేడు యూపీ, గోవా, ఉత్తర ఖండ్ రాష్ట్రాలలో రెండో దశ పోలింగ్ ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గోవాలో ఓటింగ్ రికార్డు స్థాయిలో...
తెలంగాణ రాష్ట్రం దయ దక్షిణ్యలతో రాలేదని TUWJ నేత విరాహత్ అభిప్రాయాన్ని తెలియజేశారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ పార్టీల దయ, దక్షిణ్యంతో తెలంగాణ రాష్ట్ర విభజన జరగలేదని, దాదాపు ముప్పై ఏండ్ల ఉద్యమాలు,...
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ తగ్గిన నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. గత కొద్ది రోజుల నుంచి ఏపీలో 1000 కేసులదిగువనే వస్తున్నాయి. ఈ...
ఆన్లైన్ గేమింగ్కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. "ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఒకవేళ చట్టాన్ని...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు. ఇప్పుడు మర్యాదగా చెప్తున్న ఇంకోసారి చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది.రాష్ట్రం నుండి ఒక్కగానొక్క...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...