కువైట్ లోని భారత ఎంబీసీ కీలక ప్రకటన చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం ఎంబసీ మూసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు.
అలాగే షరాఖ్, ఫహహీల్,...
ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం జగన్ తాజాగా వైద్యశాఖపై జరిపిన సమీక్షలో ప్రకటించారు. వైద్యశాఖలో 30...
తెలంగాణ: ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా అచ్చంపేట స్టేడియంలో జరిగిన మహరాష్ట్ర జట్టు, ఆర్ఫాన్ సీసీ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో ప్రభుత్వ విప్,...
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు, క్రికెటర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా...
ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు....
ఓ వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో అల్లర్లు జరిగేవి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదన్నారు. అల్లర్లు...
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కెసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా దానిని తీసుకొచ్చారు. దానికి తాజా ఉదంతం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...