ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, గర్భిణులుకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న...
యూపీ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఎంపీ వరుణ్ గాంధీ...
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా...
ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని...
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో… జగన్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో నేటి నుండి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఈ మేరకు...
సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈనెల 10న భేటీ కానున్నారు. టికెట్ల వ్యవహారంపై ఇటీవల ట్విట్టర్లో మంత్రి పేర్ని నాని, రాంగోపాల్...
ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి...
ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానన్నారు. తాను పుట్టింది.. తన బతుకు తెలంగాణతోనే ముడిపడి ఉందన్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...