Home రాజకీయం Breaking- వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం..కేంద్రం కీలక నిర్ణయం

Breaking- వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం..కేంద్రం కీలక నిర్ణయం

For them, work from home is the key decision of the center

0
154

ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, గర్భిణులుకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.