BJP MP Candidates | లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్కు...
మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా? అంటూ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దళిత మహిళను వైసీపీ నేతలు...
యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట(Yadagiri Gutta)గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇక నుంచి యాదగిరిగుట్టగానే పరిగణమిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే...
అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కరి తర్వాత ఒక్కరూ పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, నాగర్ కర్నూలు ఎంపీ రాములు(MP Ramulu)...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ సీనియర్...
టీడీపీ- జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన 'జెండా' సభ అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను...
ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారన్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...