సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ బండి సంజయ్ ఆదివారం రాత్రి...
కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడినట్టు తెలిసింది. రేవంత్రెడ్డికి నిన్నటి నుంచి జ్వరం, స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలిందని ట్విట్టర్...
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది.
ముఖ్యంగా, ఇందులో...
తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీకి...
తెలంగాణ: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన...
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ మీడియా కో ఆర్డినేటర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బోరెడ్డి అయోధ్య రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో భాగంగా...
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...