రాజకీయం

Breaking News- నామినేషన్లు ఉపసంహరించుకున్న స్వతంత్రులు..

తెలంగాణ: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం కానుంది. నామినేషన్ వేసిన ముగ్గురు స్వతంత్రులు నామపత్రాలు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. దీనితో వరంగల్ ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

భీమ్లానాయక్ మొగులయ్యకు బంపర్ ఆఫర్

మొగులయ్య..ఈ పేరు వినగానే మొదటగా మనకు బీమ్లానాయక్ పాట గుర్తొస్తుంది. ఈ పాట అంతలా ఆకట్టుకుంటుంది మరి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీలోని పాటను కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య పాడిన...

పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..మరి ఇద్దరు సీఎంల పరిస్థితి ఏంటి?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి హెల్త్ చెకప్‌లో పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిపారు. దీంతో పోచారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని AIGలో అడ్మిట్‌ అయ్యారు. మూడు...
- Advertisement -

వారికి కేంద్రం గుడ్​న్యూస్..మార్చి వరకు ఫ్రీ

దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...

దిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్..మోదీతో భేటీకి లభించని అవకాశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడు రోజుల దిల్లీ పర్యటన ప్రధాని మోడీని కలవకుండానే ముగిసింది. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర...

రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం పచ్చజెండా

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద కేంద్రం రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం...
- Advertisement -

ఢిల్లీలో మూడో రోజు కేసీఆర్ పర్యటన..లభించని మోదీ, మంత్రుల అపాయింట్‌మెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో...

రేపు హైదరాబాద్ కు ప్రియాంకా గాంధీ..కొడుకు కోసం అక్కడికి..

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు చికిత్స నిమిత్తం ఆమె నగరానికి వస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ఎల్వీ ప్రసాద్‌...

Latest news

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో మీడియాతో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ చేసిన కుట్ర ఇదే.. టీడీపీ ట్వీట్ వైరల్ ..

ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి...

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...