తెలంగాణ రైతుల సమస్యలపై గళం విప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి వరి సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వరి దీక్ష చేపట్టనున్నారు. దీనితో అధికార పార్టీని...
ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటికే సౌతాఫ్రికా...
తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. నిధులు ఇవ్వట్లేదని యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కుర్ ఎంపిపి సంధ్యారాణి రాజీనామా చేశారు. రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. తన...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పోరేటర్, మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ షాక్...
తెలంగాణలోని జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిల్లర్ల మోసాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్న రైతులు....
ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దినోత్సవం సందర్బంగా లాప్ సంస్థ గ్రామాలు రాజ్యాంగం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. లాప్ సంస్థ వ్యవస్థాపకులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.
ఈసీ కార్యకలాపాలకు అన్ని...
టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యానని లేఖలో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...