Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

-

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ పారస్ ఒలింపిక్స్(Paris Olympics) బరిలో నిలవనుంది. గురువారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య.. పారిస్ ఒలింపిక్స్ లో పోటీపడే ఆరుగురు సభ్యుల జాబితాను ప్రకటించింది. వెటరన్ ప్లేయర్ శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ టక్కర్ పురుషుల టీమ్ లో ఎంపికయ్యారు.

- Advertisement -

Paris Olympics | మని బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్ లకు మహిళల జట్లులో చోటు దక్కింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ ఆధారంగా పురుషల్లో శరత్ కమల్, హర్మీత్, మహిళల్లో మనిక, శ్రీజ సింగిల్స్ లోనూ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 41 ఏళ్ల శరత్ కమల్ ఒలింపిక్స్ లో పోటీ పడటం ఇది ఐదోసారి. తొలిసారి అతను 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో ఆడాడు. తెలుగమ్మాయి శ్రీజ(Akula Sreeja) తొలిసారి ఒలింపిక్స్ లో పోటీపడనుంది.

Read Also: NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...