ఏపీ: ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తానని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. మంత్రి బాలినేని అనుచరుల వెంట వైసీపీ నాయకులు సుభాని...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసన గళం వినిపించారు. ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై నిరసన తెలపాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఊరూరా ఆందోళన చేపట్టారు. చావు డప్పులు,...
ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానించేందుకు వీలు కల్పించే ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టింది. ఓటరు జాబితాలో డూప్లికేషన్ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల నుంచి ఈ...
ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. KCR అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు. "(K)కోతి (C)చేష్టల...
ఏపీలో సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెం. 142 ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ...
ఏపీలో మద్యం ధరలకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...