ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటికే సౌతాఫ్రికా...
తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. నిధులు ఇవ్వట్లేదని యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కుర్ ఎంపిపి సంధ్యారాణి రాజీనామా చేశారు. రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. తన...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పోరేటర్, మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ షాక్...
తెలంగాణలోని జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిల్లర్ల మోసాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్న రైతులు....
ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దినోత్సవం సందర్బంగా లాప్ సంస్థ గ్రామాలు రాజ్యాంగం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. లాప్ సంస్థ వ్యవస్థాపకులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.
ఈసీ కార్యకలాపాలకు అన్ని...
టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యానని లేఖలో...
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితమో లేక ఇంకేదో గానీ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరూ పార్టీ అధిష్టానం నిర్ణయాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా కరీంనగర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...