కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ)ను 3 శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను...
కోవిడ్ -19 నేపథ్యంలో తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ...
తమ సమస్యల పరిష్కారం కోసం సెర్ప్ ఉద్యోగుల జెఎసి తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. ఆ వినతిపత్రం తాలూకు టెక్ట్ దిగువన యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవగలరు.
విషయం: SERP హెల్త్ ఇన్సూరెన్స్ తక్షణమే అమలు...
తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కార్ శుభవార్త తెలిపింది. విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 5323 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ తెలంగాణ...
ఏపీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్బంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక...
ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్..సంస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఆయన మార్క్ చూపుతూ..ఆర్టీసీని పండుగ పూట లాభాల్లోకి తెచ్చారు. ఏటా పండుగ వేళ ఆర్టీసీకి...
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీలో చేరబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఆయన..సొంత పార్టీ ఏర్పాటు...
తెలంగాణలోని గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి కోరింది. విద్యా సంస్థల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...