కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సామర్థ్యాలను చూసి రాహుల్ భయపడుతున్నారని ఆరోపించారు....
టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల ఉమ్మడి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో...
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే...
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ జ్వరం బారినపడినట్లు దిల్లీ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని శనివారం వెల్లడించారు.89 ఏళ్ల మన్మోహన్...అస్వస్థత కారణంగా బుధవారం దిల్లీలోని ఎయిమ్స్లో...
తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరనున్నారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. మిగిలిన వారితో కాకుండా విడిగా చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
మహానాడుకు...
తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆరోతరగతి విద్యార్థిని ప్రజ్ఞ ఓ లేఖ రాసింది. తాను తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్షిప్కు చెందిన విద్యార్థినని, తమ పాఠశాలను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మరి కాసేపట్లో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కాబోతోంది. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా పంజాబ్, చత్తీస్గఢ్లోని రాజకీయ పరిణామాలు, పార్టీ...
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే శనివారం జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...