ఆంధ్రోడు.. ఆంధ్రోడే, తెలంగాణోడు.. తెలంగాణోడే అంటూ కామెంట్స్ చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య వేడిని రగిలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ వైసిపి...
''కరోనా పై అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సిన ప్రభుత్వ పెద్ద సీఎం కేసీఆర్ .. నిర్లక్ష్యానికి, బాధ్యతరాహిత్యనికి పరాకాష్టగా మారారని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఢిల్లీలో ఏర్పాటు మీడియా...
తెలంగాణ సిఎం కేసీఆర్ తీరు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ తీరుపై మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో...
రైతును లక్షాధికారిగా మార్చాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని...
దళిత మహిళ మరియమ్మ మృతిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది....
తెలంగాణ మీడియా అకాడమి తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కోవిడ్ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 15 లక్షల రూపాయలు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను...
సిఎం కేసిఆర్ తీరుపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తుపాకీ రాముడు వలే ఊర్ల పొంట తిరుగుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ లో బట్టి మీడియాతో మాట్లాడారు....
జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. పేరెంట్స్ అసోసియేషన్ వారు జులై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...