తెలంగాణలో కరోనా కేసులు తగ్గడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్డౌన్ నేటి నుంచి ఎత్తివేతతో అంతర్ రాష్ట్ర...
కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోయి చాలా కాలం అయింది. హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రారంభం అయినప్పటికి, ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం నడపడం లేదు.అయితే ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న...
దేశం వ్యాప్తంగా కరొనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా తగ్గుతుండడం, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్...
ఆంధ్రప్రదేశ్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజును ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కనగరాజు పేరు వినగానే ఆంధప్రదేశ్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా స్టేట్ ఎలక్షన్...
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి మండలి ప్రగతి భవన్ లో సమావేశమైంది. పలు అంశాలమీద సుధీర్ఘంగా చర్చించిన కేబినెట్ అందుకు సంబంధించి కొత్త ఆసుపత్రుల...
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా...
మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపిలో చేరిన తరువాత టీఆర్ఎస్,బీజేపి పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు మరింత పెరిగింది. తాజాగా సిఎం కేసీఆర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...