ఇప్పుడు ఎక్కడ చర్చ జరుగుతున్నా అది కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించే.. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఈ మందు పంపిణీకి సిద్దం అవుతున్నారు ఆనందయ్య. అయితే ఆ మందులో...
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను...
తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిని కొత్త వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చివేత ధోరణినే కొనసాగిస్తున్నది. దుబ్బాక, జిహెచ్ఎంసి, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైన తర్వాత పిసిసి...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తాను మంత్రిగా ఉన్నప్పటి సమయంలో తమిళిసై తో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్...
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావడంలేదో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో...
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పిసిసి మార్పుపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. పిసిసి చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని గాంధీభవన్ లో జరిగిన మీడియా...
ఈ రోజుల్లో కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెద్దలకు తెలియకుండా బయట కలవడంతో పాటు సీక్రెట్ ఫోన్ కాల్స్ ఛాటింగ్ చేసుకుంటున్నారు.ఇక తల్లి దండ్రులు ఫోన్ కొని ఇవ్వకపోతే వారి...
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...