రాజకీయం

ఆనందయ్య మందు కంటిలో ఎందుకు వేస్తారు ? కంటిలో వేస్తే ఏం జరుగుతుంది !

  ఇప్పుడు ఎక్కడ చర్చ జరుగుతున్నా అది కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించే.. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఈ మందు పంపిణీకి సిద్దం అవుతున్నారు ఆనందయ్య. అయితే ఆ మందులో...

జూన్ 11 నుంచి తెలంగాణలో డిజిటల్ భూ సర్వే : కేసిఆర్ నిర్ణయం, తొలుత 27 గ్రామాల్లో

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను...

రేవంత్ రెడ్డికి పిసిసి అనగానే కాంగ్రెస్ లో బుసలు

తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిని కొత్త వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చివేత ధోరణినే కొనసాగిస్తున్నది. దుబ్బాక, జిహెచ్ఎంసి, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైన తర్వాత పిసిసి...
- Advertisement -

గవర్నర్ తమిళి సై కి ఈటల పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పటి సమయంలో తమిళిసై తో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్...

ఈటల కాంగ్రెస్ లోకి అందుకే రాలేదు : ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావడంలేదో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో...

నేను పిసిసి చీఫ్ అయితే ఏం చేస్తనో తెలుసా?: జగ్గారెడ్డి

  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పిసిసి మార్పుపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. పిసిసి చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని గాంధీభవన్ లో జరిగిన మీడియా...
- Advertisement -

కుమార్తె సీక్రెట్ గా ఫోన్ వాడుతోందని , తండ్రి ఎంత దారుణం చేశాడంటే

  ఈ రోజుల్లో కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెద్దలకు తెలియకుండా బయట కలవడంతో పాటు సీక్రెట్ ఫోన్ కాల్స్ ఛాటింగ్ చేసుకుంటున్నారు.ఇక తల్లి దండ్రులు ఫోన్ కొని ఇవ్వకపోతే వారి...

రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఓపెనింగ్ చేసిన గాంధీభవన్ అటెండర్ కరోనాతో మృతి (వీడియో)

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...