రైలు ప్రయాణికులు ఇప్పుడు ఎక్కువగా ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, అయితే తాజాగా ఇండియన్ రైల్వేస్
ఐఆర్సీటీసీ కొన్ని రూల్స్ టికెట్ బుకింగ్ పై తెలియచేసింది, ఇక పై రైలు...
బంగారం ధర పరుగులు పెడుతోంది, ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, గడిచిన మూడు రోజులుగా బంగారం ధరపెరుగుదల కనిపిస్తోంది, ఇక వెండి ధర కూడా పెరుగుతోంది, బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు, అంతేకాదు పలు సంక్షేమపథకాలతో ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటికి నేరుగా అందచేస్తోంది...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది, ఇక కోట్లాది మంది యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఇండియన్ పేమెంట్ మార్కెట్ లో వాట్సప్ ప్రవేశించింది....
పరిటాల కుటుంబంలో ఓ ఆనందకరమైన వార్త అందరిని సంతోషంలో ముంచెత్తింది, అదే పరిటాల ఇంటికి వారసుడు వచ్చాడు,
అంతేకాదు ఒకేసారి రెండు శుభవార్తలు అందడంతో పరిటాల అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత...
కొత్త రకం వ్యాధి వైరస్ గురించి ఏదైనా వార్త వినిపిస్తే వెంటనే జనం భయపడుతున్నారు, మళ్లీ ఏ వైరస్ వచ్చి మనల్ని హరిస్తుందా అనే భయం చాలా మందిలో ఉంది, తాజాగా కరోనాతో...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తాను బతికి ఉన్నంత వరకూ తానే అధ్యక్షుడిగా ఉండాలి అని భావించాడు, రాజ్యాంగంలో ఇటీవల దానికి అనుగుణంగా పలు మార్పులు చేశారు.. అలాంటి పుతిన్ తన పదవికి...
ఈ కరోనా సమయంలో ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఎంత మంది భక్తులు వస్తారు అనేది చెప్పలేము అంటున్నారు అధికారులు.. ఈ ఏడాది శబరిమలకు వచ్చే భక్తులు కచ్చితంగా నిబంధనలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...