కరోనా సమయంలో మార్చి నుంచి పూర్తిగా దేశ వ్యాప్తంగా బార్లు కూడా క్లోజ్ అయ్యాయి, అయితే తర్వాత నెమ్మదిగా మద్యం షాపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇప్పుడు కేంద్రం కూడా మద్యం అమ్మకాలకు...
ఈ కరోనా చాలా కుటుంబాలను రోడ్డు పాలు చేసింది.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకూ అందరూ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు, అయితే చాలా కంపెనీలు ఉద్యోగులకి గుడ్ బై చెబుతున్నాయి,...
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.. మార్చి నెల చివరి నుంచి ఇక బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ బస్సులు, తాజాగానేటి నుంచి...
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి... గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది. దీంతో బంగారం...
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికి లేకుండా ఉంది.. ఎందుకు అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి.
హైదరాబాద్ లో వర్షం రెండు రోజులుగా దంచి...
బంగారం ధర ఈరోజు మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది.. నాలుగు రోజుల నుంచి డౌన్ ట్రేడ్ అవుతున్న బంగారం ధర ఈరోజు కూడా కాస్త తగ్గింది, అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు...
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షమైన అకాళీదళ్ నేత హరినమ్రత్ కౌర్ నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే...
ప్రధాని సూచన మేరకు...
భారత్ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే... రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి... అయితే రికవరీ శాతం క్రమక్రమంగా మెరుగుపడుతుండటంతో ఉపశమనిస్తోంది...
ప్రస్తుతం దేశంలో 41,12,552 మంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...