లాక్ డౌన్ నుంచి ఏపీ తెలంగాణలో ఎక్కడా అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవడం లేదు, హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది ఏపీ రావాలి అని భావించారు కాని బస్సులు మాత్రం కదలలేదు,...
ఈ కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది, ఏపీ తెలంగాణలో కూడా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, అయితే తెలంగాణ సర్కార్ ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ చెబుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ...
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో ఎక్కువగా కేసులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది కూడా పరిశోధన జరుగుతోంది, అయితే వ్యాపారులకి వైరస్ సోకడం వారు గుర్తించకపోవడంతో...
ఏపీలో సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ ముందుకు దూసుకుపోతున్నారు, మూడు చోట్ల రాజధానుల ఏర్పాటు చేస్తూ అభివృద్ది వికేంద్రీకరణకు కంకణం కట్టుకున్నారు. అయితే తాజాగా దేశంలో అరుదైన రికార్డ్ సంపాదించుకున్నారు సీఎం...
మార్చి నెల చివరి నుంచి దేశం అంతా కరోనాతో లాక్ డౌన్ కు వెళ్లిపోయింది, ఈ సమయంలో అందరూ ఇంటి పట్టున ఉన్నారు, అయితే స్కూళ్లు కాలేజీలు విశ్వవిద్యాలయాలు తెరచుకోలేదు, ఇక ...
ఈ కరోనా సమయంలో తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకునే వారు, చిరు వ్యాపారులకి చాలా ఇబ్బంది వచ్చింది, వారికి నాలుగు నెలలుగా ఉపాధి లేదు ఎలాంటి వ్యాపారం సాగడం లేదు,...
మద్యపాన నిషేదం దిశగా ముందుకు అడుగులు వేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పారు, అదే విధంగా ముందుకు వెళుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో మద్యానికి దూరంగా ఉంటారు అని భారీగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...