కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు సీనియర్లంతా చేతులెత్తేసారు ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి... రాజధాని...
సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, పూర్తిగా దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారని, ఈ నెల 15 లేదా 25 న ప్రధాని మోదీ ప్రకటన చేస్తారు అని...
ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మరిన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు అధికారులు... అయితే...
ఇటీవలే కాలంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే... ఆ పార్టీకి చెందిన కీలక నేతల వైసీపీలోకి వరుసగా క్యూ కడుతున్న సంగతి తెలిసిందే... ఈక్రమంలోనే...
త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు...
ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ ల విషయంల సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది... కరోనా టెస్ట్ నిర్వహించిన వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ ను సంబంధిత వ్యక్తికే మెస్సెజ్ రూపంలో పంపించనుంది... కరోనా నిర్ధారణ...
ప్రాణాంతకరమైన కరోనా మహమ్మారి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించింది... మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వారిపై...
కోవిడ్ 19 విజృంభన భారతదేశంలో కొనసాగుతోంది... ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదు అవుతూ ఆందోళనకర స్ధాయికి చేరుతోంది... గడిచిన 24 గంటల్లో దగ్గర దగ్గర 10వేల వరకు చేరువలో కరోనా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...