ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది... కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని...
బంగారం ధర మార్కెట్లో పరుగులు పెడుతోంది, గడిచిన వారం రోజులుగా ధర భారీగా పెరుగుతోంది, నేడు కూడా పసిడి ధర పరుగులు పెట్టింది , ముఖ్యంగా అంతర్జాతీయ ట్రెండ్ చూస్తే అక్కడ...
కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా కోళ్ల పెంపకం తగ్గింది... దీంతో కిలో చికెన్ ధర ఆకాశాన్ని తాకింది... మూనుపెన్నడు లేని విధంగా చికెన్ రేటు పెరిగిపోయింది...రెండు నెలల క్రితం చికెన్ తింటే కరోనా...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది... దీంతో మరణాల రేటు రోజు రోజుకు పెరుగుతున్నాయి... ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారీన పడి మరణించిన వారి సంఖ్య...
కరోనాకు ముందు ఏపీలో రాజధాని అమరావతి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే... మొన్నటివరకు రాజధాని తరలింపు మూడు రాజధానులతో వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వెక్కాయి.... ఇది ఇలా ఉండగానే...
దేశ రాజధాని ఢిల్లీని కంటికి కనిపించని కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది... ఈ మాయదారి మహమ్మారి బయట ఉన్న వ్యక్తులను వదలడంలేదు... అలాగే జైల్లో ఉన్న ఖైదీలను వదలడం లేదు... తాజాగా...
దాదాపు 50 రోజులు అవుతోంది లాక్ డౌన్ అమలుచేసి, అయితే కొన్ని సడలింపులు ఇస్తోంది ప్రభుత్వం, తాజాగా ఏపీలో కూడా కొన్ని సడలింపులు అయితే ఇస్తోంది సర్కార్. ఈ సమయంలో దేవాలయాల్లో...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగించింది కేంద్రం... ఇప్పుడు నాల్గోవదశ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. నేటి అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ నాల్గొవ దశ అమలు కానుంది,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...