ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షన స్టార్ట్ చేసింది... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినైతే పార్టీ విధేయులని భావిస్తారో, ఎవరైతు టీడీపీ పునాదులని భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు...
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే రిపోర్టులో కరోనా నియంత్రణ, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందిని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి... కొరియా కిట్లు వచ్చాక...
కరోనా విస్తరిస్తున్న సమయంలో ఏపీలోని రాజకీయాలు ఉప్పు నిప్పులా కొనసాగుతున్నాయి... ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న కర్నూల్ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఇటీవలే మాజీ మంత్రి అఖిల...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది... ఇటీవలే విజయసాయిరెడ్డి కన్నా సుజనాకు...
ఇప్పుడు ప్రపంచం అంతా దేవుళ్లని కాదు డాక్టర్లని మొక్కుతున్నారు, ఈ కరోనా పై పోరులో వారే పెద్ద యోధులు అని చెప్పాలి, ఇక ఈ సమయంలో కొందరు డాక్టర్లపై దాడి చేస్తున్నారు.. దీంతో...
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీల మధ్య మరోసారి స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... కొద్ది కాలంగా రెండు పార్టీల నేతల...
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.. కొన్ని చోట్ల చేటు కాలం దాపరించింది... కరోనా సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అయిన వారు భయపడేంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.....
తెలంగాణలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది... దీన్ని అరికట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి హోం క్వారంటైన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది... కోవిడ్ 19 ఇంక్యుబేషన్ పిరియడ్ 14 రోజులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...