రాజకీయం

‘జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తున్నాడు’

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని అన్నారు. 4 వేల పెన్షన్లు, 24...

పసుపుమయమైన బెజవాడ.. లోకేష్ పాదయాత్రకు అంతా సిద్ధం

Vijayawada | విజయవాడలో జరగనున్న టీడీపీ యువనేత లోకేశ్ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నాయకులు యత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. సీఎం జగన్ దేవినేని అవినాశ్...

పోలీసులకు హారతి ఇచ్చి YS షర్మిల వినూత్న నిరసన

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గమై గజ్వేల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి...
- Advertisement -

మహిళలపై వేధింపులు.. ప్రభుత్వానికి MLA రఘునందన్ రావు సూటి ప్రశ్న

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామం తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ మంగళవారం...

TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై ఇటీవల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్‌కర్నూలు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా,...

సీఎం కావాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌కు లేదు -సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వారాహి యాత్ర మూడో విడత...
- Advertisement -

ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారు: పవన్

త్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లేవని, జాబ్ క్యాలెండర్ లేదని.. కానీ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ మాత్రం యథేచ్ఛగా సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని మండిపడ్డారు....

అడిగిన పనులన్నీ చేసి పెట్టాం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...