కేంద్రం ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది , నెలకి 500 రూపాయల చొప్పున పేదలకు వారి ఖాతాలో నగదు జమ చేస్తాము అని చెప్పిన కేంద్రం ..తాజాగా గ్యాస్ కూడా మూడు...
కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది... ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరాయి.. ఇక మరికొన్ని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ షాపులో ఉచిత...
లాక్ డౌన్ ఆపద సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు, అన్నదానాలు చేస్తూ గొప్ప మనసు కనబరుస్తున్న వారందరికి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి... చిన్నపిల్లలు, పెద్దగా స్థోమతలేనివారూ ముఖ్యమంత్రి...
కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు... బ్రిటన్ ప్రధానిని ఆఫ్రికాలో ఉన్న బెగ్గర్ ను వదలడంలేదు... ఇక కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులను కూడా వదలడంలేదు... ఇప్పటికే పలువురు వైద్యులకు కరోనా...
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, ముఖ్యంగా దిల్లీ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది, అయితే ఈ వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు అధికారులు అనేక...
కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... ప్రస్తుతం కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు... అందుకే అర్థిక దేశాలు అయిన అమెరికా ఇటలీవంటి దేశాలు కరోనా దెబ్బకు అనేక ఇబ్బందులు...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి... తాజాగా మరో 19పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు చేరింది...
తాజాగా నెల్లూరు, కృష్ణా 6 చిత్తూరు జిల్లాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...