మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది, ఇప్పటికే దేశంలో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, అసలు ఎవరూ బయటకు అడుగు వేయడం లేదు, లాక్ డౌన్ బాగానే ఫాలో అవుతున్నారు, అయితే ఏప్రిల్...
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది... అగ్రరాజ్యమే కరోనాలో అగ్రభాగాన ఉంది, ఎక్కువ కేసులు అక్కడే నమోదు అయ్యాయి, అయితే అక్కడ అధ్యక్షుడు ట్రంప్ ఇకనైనా అమెరికాని లాక్ డౌన్ చేయాలి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు... ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు... వీరిద్దరు పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి...
ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు... ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేమని అన్నారు... మహారాష్ట్రలో కరోనా...
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు... తమకు ఎవరైన మంచి చేస్తే వారికి చచ్చేదాక గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.... వారు చేసిన త్యాగాన్ని నిత్యం తలుచుకుంటూ ఉంటారు... కష్టం విలువ తెలిసిన వారే కష్టాన్ని...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు... 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో చాలామంది...
ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ కథ ముగిసినట్లేనా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఆయన స్థానంలో మరికొద్ది రోజుల్లో కొత్తవారిని నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట... ఇటీవలే మాజీ గవర్నర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...