కరోనా వైరస్ మన దేశం పై పంజా విసురుతోంది.. ఈ సమయంలో భారత్ లో ఉన్న ప్రముఖులు కుబేరులు సినీ స్టార్స్ వ్యాపారవేత్తలు బిజినెస్ టైకూన్స్ భారత్ కు సాయం అందిస్తున్నారు.. పీఎం...
జర్నలిజంలో అవాస్తవాలు చెప్పకూడదు, రాయకూడదు అనేది మొదటి నియమం ...కాని కొందరు మాత్రం ఇవే పనులు చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో రోజు రోజుకి...
ఏపీ టీడీపీ నేత నారా లోకేశ్ తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.... వీధుల్లోకి రాకుండా ఇంట్లోనే ఆ సీతారాములను పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.... కరోనా నేపథ్యంలో ఈ పండుగను ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటూ భక్తి శ్రద్ధలతో...
తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు... ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ...
వైసీపీ నాయకులు విపత్తు వచ్చినా నాకు ఎన్నికలే ముఖ్యం అన్నారు. ప్రజలు ఎలా పోతే నాకు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అన్నారు. కరోనా వస్తుంది తుగ్లక్ గారు అంటే...
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కృష్ణాజిల్లా వాస్తవ్యులు ఉప్పలపాటి చలపతిరావు మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిచారు.... ఆయన మరణం విచారకరం అని అన్నారు....
కుల, ధన రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన తొలితరం ప్రజాస్వామ్యవాది...
ఏపీలో అతి దారుణంగా కోవిడ్ తన పంజా విసురుతోంది... కేవలం 12 గంట్లో పాజిటీవ్ కేసుల సంఖ్య రాత్రికి రాత్రే 43 పెరిగాయి, దీంతో అందరూ షాక్ అయ్యారు, ఒక్కసారిగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...