సర్కార్ ఫైర్ అయిన టీడీపీ

సర్కార్ ఫైర్ అయిన టీడీపీ

0
38

వైసీపీ నాయకులు విపత్తు వచ్చినా నాకు ఎన్నికలే ముఖ్యం అన్నారు. ప్రజలు ఎలా పోతే నాకు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అన్నారు. కరోనా వస్తుంది తుగ్లక్ గారు అంటే పేరాసిట్మాల్ వేస్కో, బ్లీచింగ్ చల్లుకో అని ఉచిత సలహా ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు…

పబ్లిసిటీ పిచ్చి పిక్స్ కి వెళ్లి అసలు టెస్టులు చెయ్యకుండానే బ్రిటన్, అమెరికా తుగ్లక్ ని ఆదర్శంగా తీసుకున్నాయి అని డప్పు కొట్టిస్తున్నారని ఆరోపించారు..

కరోనా లో కూడా తుగ్లక్ కక్కుర్తి బుద్ధి మారలేదని మండిపడ్డారు… కేజీ కందిపప్పు లో 250 గ్రాములు దొబ్బి ప్యాకెట్ కి పిన్నులు కొడుతున్నారని ఆరోపించారు ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ కూడా నొక్కేసి దొంగ బిల్లులు రాస్తున్నారని ఆరోపించారు…