ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు... వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ గుట్ట పురగుట్ట స్ధలాలను రద్దు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన వార్నింగ్...
రైతుకి విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు... విత్తనాల కోసం రైతులు లైన్ల లో నిలబడి లాఠీ దెబ్బలు తినే రోజులు తెచ్చారనొ ఆరోపించారు. సున్నా...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు పోసాని కృష్ణమురళి మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... తాను జగన్ మోహన్ రెడ్డిపై అలగడం కానీ తనమీద జగన్ అలగడం...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు కూడా రావని బీజేపీ రాష్ట్ర...
2019 ఎన్నికల్లో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను సాధించి వైసీపీ అధికారంలోకి రాగా టీడీపీ 23 సీట్లతో సర్దిపెట్టుకుంది... ఇక జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.....
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయనున్నారు అయితే ఈ సీట్ల కోసం ఇప్పటికే గులాబీ పార్టీలో ఆశావాహుల లిస్ట్ పెరిగిపోయింది. ఇప్పటికే ఓ సీటుని కేసీఆర్ కుమార్తె కవితకు ఇవ్వనున్నారు అని...
ఏపీలో వైయస్సార్ పెళ్లి కానుక ద్వారా ప్రభుత్వం పేద అమ్మాయిలకు వివాహాలకు సాయం చేస్తోంది,
ఇక వీటికి అర్హులైన వారు జిల్లాలోని వెలుగు మండల మహిళా సమాఖ్యల్లో పెళ్లి కానుక కోసం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...