లెక్కలు రాసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పిచ్చి గింజ చేసిన మీరు ఇన్కంట్యాక్స్ రైడ్స్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి...
వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు... మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ ధర్నాలు చేస్తున్నారు రైతులు... వీరు 60...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనపై బీజేపీనేత మాజీ మంత్రి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు... రాష్ట్రం ఆర్థికలోటులో ఉందని వైసీపీ నాయకులు పథకాలు ఎలా...
సమ్మర్ వస్తోంది దీంతో పాటు ఇది విద్యార్దులకి పరీక్ష కాలం.. అందుకే అన్నీ చోట్లా సిలబస్ పూర్తి చేసే పనుల్లో ఉన్నారు, తాజాగా ఏపీలో పదవతరగతి పరీక్షల గురించి గుడ్ న్యూస్ వచ్చింది......
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చట్ట సభల్లో ప్రవేశించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది... త్వరలో ఆమెను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది... పార్టీకి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడో విడత కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. అలాగే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై...
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటినుంచి 2014 ఎన్నికల వరకు కృష్ణా జిల్లాలో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఈ జిల్లా మాత్రం పార్టీకి అండగా...
2019 ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలను కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు ఈ 22 మంది ఎంపీల్లో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...