జగన్ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర కామెంట్స్

జగన్ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర కామెంట్స్

0
37

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనపై బీజేపీనేత మాజీ మంత్రి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు… రాష్ట్రం ఆర్థికలోటులో ఉందని వైసీపీ నాయకులు పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పాలని అన్నారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితిలేదని అన్నారు… అంతేకాదు రివర్స్ టెండర్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ పనులు కుంటుపడ్డాయని పురందేశ్వరి మండిపడ్డారు…

అంతేకాదు మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని అన్నారు… రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు పురందేశ్వరి…